కర్ఫ్యూ వేళలు సడలింపు | ఏపీలో కరోనా కర్ఫ్యూ వేళలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జూన్ 17: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 11వ రోజు కు చేరుకున్నది. ఈరోజు సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నది. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చె�
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
తిరుపతి,జూన్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారె�
అమరావతి,జూన్ 16: వైసీపీ సర్కారు అండతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా నియమితురాలైన సంచైత గజపతిరాజు కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవికి దూరం కానున్నారు. దీంతో ఆమె హైకో�
ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చె�
ఎదురు కాల్పులు | విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసున్నాయి.
అమరావతి : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ కాసేపటి క్రితం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 �
తిరుపతి,జూన్ 15: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమా�