తిరుమల,జూన్ 15: కరోనావ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్ర
అమరావతి,జూన్ 15: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో టెన్త్ ,ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చే నెల నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తున్నది. ఇదే అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ స్పందించారు. జులై మ�
అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి రామకృష్ణకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల పూచీకత్తుపై ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయ�
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది.
తిరుపతి, జూన్ 14:కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఎర్రచందనం స్మగ్లర్ల కాస్త తగ్గినా ,మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ము�
అమరావతి, జూన్ 14: చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కుట�
గవర్నర్ ఆమోదం | ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ భర్తీకి సీఎం జగన్ ఖరారు చేసిన నాలుగు పేర్లకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
ఢిల్లీ, జూన్ 14:ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కు నిధుల మంజూరును 3,182.88 కోట్లకు పెంచిం�
గవర్నర్ను కలిసిన ఏపీ సీఎం జగన్ | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్భవన్లో కలిశారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,114 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు | శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపార�
అమరావతి,జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీని�
అమరావతి,జూన్ 13:బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారుకొందరు. పీఠాధిపతులు �