అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి,జూలై :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం
ప్రధానికి ఏపీ సీఎం లేఖ | ప్రధాని మోదీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు.
‘‘ఎన్హెచ్ఆర్సీ’’ సమన్లు | ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శితోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ( (ఎన్హెచ్ఆర్సీ) ఇవాళ సమన్లు జారీ చేసింది.
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�
తిరుపతికి 5 పురస్కారాలు | ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020లో తిరుపతి నగరానికి 5 పురస్కారాలు దక్కాయి. ఇందులో 3 విభాగాల్లో తిరుపతి నగరపాలిక పురస్కారాలు దక్కించుకుంది.