Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ న�
Janasena | జనసేన పార్టీ విజయవాడ నాయకుడు పోతిన మహేశ్ (Pothina Mahesh) వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని కోవర్టుగా మారారని ఆ పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు.
YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడప పార్లమెంట్ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర ను ప్రారంభించారు.
AP Pensions | ఎన్నికల కారణంగా ఏపీలో నిలిచిపోయిన పింఛన్ల (Pensions) పంపిణీ తిరిగి రేపటి నుంచి మూడురోజుల పాటు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Transfer | రాష్ట్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ (IPS) , ముగ్గురు ఐఏఎస్ (IAS) అధికారులను ముకుమ్మడిగా బదిలీ చేసింది.