విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
AP TET | ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.inలో పూర్తి వివరాలు
YS Jagan | ఇటీవల లడఖ్లో శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలను చేస్తున్న సమయంలో అకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.
Former minister Botsa | చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందని మాజీ మంత్రి బొత్స, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
DSC notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ జీవో జారీ చే�
Polavaram project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.
IPS Tranfers | ఏపీలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.