సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం కావడంతో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ధరలను తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో బస్తా సిమెంట్ ధర రూ.20 వరకు తగ్గించాయి.
Minister Anita | ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత వెల్లడించారు.
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అధ్యయనం చేసేందుకు 4 రోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం.. తొలిరోజు అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, స్పిల్వేల
Harish Rao | రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలపై తేల్చాకే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్రెడ్డి చర్చించాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
MP YV Subbareddy | ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ప్రజల హక్కు అని, ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోవాలని వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెల్లడించారు.
Harish Rao | ఈ నెల 6వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో భేటీ అవుతున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిం�