చండీగఢ్: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోని 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోమ్ నుంచి 285 మంది ప్రయాణికులతో చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్లోని అమృత్సర్కు శుక్రవారం చేరింది. నిబంధనల ప
గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రానికి యత్నం కోపంతో భక్తుల దాడి.. తీవ్ర గాయాలతో మృతి అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఆగంతకుడు చొరబడ్డాడు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్ర
Navjot Singh Sidhu: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు.
చండీగఢ్: పాకిస్థాన్కు చెందిన 51 మంది హిందువులు గత కొన్ని నెలలుగా పంజాబ్లో చిక్కుకున్నారు. పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు గత ఏడాది భారత్కు వచ్చిన వీరు, కరోనా ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్లో ఉండిపోయా
పంజాబ్లో భారీ ఉగ్రకుట్న భగ్నం | పంజాబ్లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అమృత్సర్లోని దాలిక్ టిఫిన్ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇ�
మనలో కసి ఉండాలి.. పట్టుదల ఉండాలి కానీ.. వయసుతో పని లేదు అని నిరూపిస్తోంది ఈ బామ్మ. ఈమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 80 సంవత్సరాలు. ఈ వయసు వరకు మనం బతుకుతామో లేదో కూడా డౌటే. కానీ.. ఈ బామ్మ ఈ వయస�
Corona virus | పంజాబ్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ నెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 11,12�
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. అమృత్సర్ నుంచి దుబాయ్కు ఒకే ఒక ప్యాసింజర్తో వెళ్లింది. ఆ విమానంలో పారిశ్రామికవేత్త ఎస్పీ సింగ్ ఒబ్రాయ్ ప్రయాణించారు. ఎకానమీ క్లాస్ టికెట్తో ఆయన ఒక్�