పంజాబ్లోని (Punjab) అంతర్జాతీయ సరిహద్దుల్లో (International border) ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్సర్ (Amritsar) జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్కు చెందిన రెండు డ�
రెండు వేర్వేరు చోట్ల అధికారులు సుమారు 255 కోట్ల రూపాయల హెరాయిన్ను పట్టుకున్నారు. గుజరాత్లో 217 కోట్లు, అమృత్సర్ సరిహద్దు వద్ద 38.85 కోట్ల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
Golden Temple | పంజాబ్లోని (Punjab) అమృత్సర్లో వరుస పేలుళ్లు కలకం రేపుతున్నాయి. అమృత్సర్లోని (Amritsar) చారిత్రక స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో మూడోసారి భారీ పేలుడు (Bomb blast) సంభవించింది.
Golden Temple | దేశంలోని (India) ప్రసిద్ధ ఆలయాల్లో పంజాబ్ (Punjjab) రాష్ట్రంలోని అమృత్సర్ (Amritsar) స్వర్ణ దేవాలయం (Golden Temple) ఒకటి. ఈ ఆలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine). ఆలయంలోకి ప్రవేశించకుండా ఓ అమ్మాయిని అక్కడి నిర్వాహకులు
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కొత్త అవతారమెత్తారు. గత శనివారం పంజాబ్ (Punjab) నుంచి తప్ప�
Pak drone | అమృత్సర్లో గత ఏడాది కూల్చివేసిన పాకిస్థాన్ డ్రోన్ (Pak drone) , చైనా నుంచి వచ్చిందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తెలిపింది. కూల్చివేతకు ముందు ఆ డ్రోన్ చైనా ప్రాంతంలో ఎగిరినట్లు ఫోరెన్సిక్ �
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
BSF | పాక్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను బలగాలను కూల్చివేసి, ఆ తర్వాత
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్
Shiv Sena protest | శివసేన నాయకుడు సుధీర్ సూరి హత్యకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. భారీ సంఖ్యలో