పంజాబ్లో (Punjab) మరోసారి పాకిస్థానీ డ్రోన్ (Pakistani drone) పట్టుబడింది. అమృత్సర్ (Amritsar) జిల్లాలోని భైనీ రాజ్పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును (International Border) దాటడాన్ని బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గుర్తించాయి.
పంజాబ్లోని (Punjab) అంతర్జాతీయ సరిహద్దుల్లో (International border) ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్సర్ (Amritsar) జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్కు చెందిన రెండు డ�
రెండు వేర్వేరు చోట్ల అధికారులు సుమారు 255 కోట్ల రూపాయల హెరాయిన్ను పట్టుకున్నారు. గుజరాత్లో 217 కోట్లు, అమృత్సర్ సరిహద్దు వద్ద 38.85 కోట్ల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
Golden Temple | పంజాబ్లోని (Punjab) అమృత్సర్లో వరుస పేలుళ్లు కలకం రేపుతున్నాయి. అమృత్సర్లోని (Amritsar) చారిత్రక స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో మూడోసారి భారీ పేలుడు (Bomb blast) సంభవించింది.
Golden Temple | దేశంలోని (India) ప్రసిద్ధ ఆలయాల్లో పంజాబ్ (Punjjab) రాష్ట్రంలోని అమృత్సర్ (Amritsar) స్వర్ణ దేవాలయం (Golden Temple) ఒకటి. ఈ ఆలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine). ఆలయంలోకి ప్రవేశించకుండా ఓ అమ్మాయిని అక్కడి నిర్వాహకులు
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కొత్త అవతారమెత్తారు. గత శనివారం పంజాబ్ (Punjab) నుంచి తప్ప�
Pak drone | అమృత్సర్లో గత ఏడాది కూల్చివేసిన పాకిస్థాన్ డ్రోన్ (Pak drone) , చైనా నుంచి వచ్చిందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తెలిపింది. కూల్చివేతకు ముందు ఆ డ్రోన్ చైనా ప్రాంతంలో ఎగిరినట్లు ఫోరెన్సిక్ �
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
BSF | పాక్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను బలగాలను కూల్చివేసి, ఆ తర్వాత
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్