పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
మాజీ డీజీపీ| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. | అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 12 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో మొబైల్ హోమ్ పార్క్లో
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా రాత్రి వేళ ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు (యూఎఫ్ఓ) కనిపించాయి. వాటిని ఫ్లయింగ్ సాసర్స్ కావచ్చేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు
మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్�
చైనా రాకెట్పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్ | భూమి వైపు దూసుకువస్తున్న చైనా రాకెట్ లాంగ్మార్చ్ను పేల్చివేసేందుకు అమెరికా సైన్యానికి ఎలాంటి ప్రణాళిక లేదని అమెరికా రక్షణ కార్యదర�
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం | కరోనా మహమ్మారితో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్పై ఫేస్బుక్, ట్విటర్లాంటి సోషల్ మీడియా సైట్లు నిషేధం విధించిన సంగతి తెలుసు కదా. ఇక లాభం లేదనుకొని తానే సొంతంగా ఓ కమ్యూనికేష�
హైదరాబాద్ : స్టూడెంట్ వీసా కలిగిన విద్యార్థులు వారి తరగతులు ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే వారికి మాత్రమే యూఎస్లోకి అనుమతి లభిస్తుందని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ �