అఫ్ఘనిస్తాన్ నుంచి ఆమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మే 1 వ తేదీ నుంచి తన సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలుస్తున్నది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి ప్రయాణ నిషేధాన్ని ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు విద్యార్థులు, మేధావులు, పాత్రికేయులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది
వాషింగ్టన్: ఇండియాలో కొవిడ్ సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, కేసులు ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇండియాలో కరోనా కేసులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయ
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ | కరోనాకు వ్యతిరేకంగా అత్యవసర వినియోగం కోసం మోడెర్నా వ్యాక్సిన్ లిస్ట్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు | భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో
కరోనా నుంచి బయటపడ్డాం ట్రంప్ నాటి అనిశ్చితి తొలిగింది అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాషింగ్టన్, ఏప్రిల్ 29: కరోనా విపత్తు నుంచి, ట్రంప్ నెలకొల్పిన అనిశ్చితి నుంచి అమెరికా బయటపడిందని ఆ దేశ అధ్యక్షుడు జో బ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వంద రోజుల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం కాంగ్రెస్ తొలి ఉమ్మడి సమావేశంలో బైడెన్ ప్రసంగించారు.
అమెరికాలో టీకా డోసులను పూర్తిగా తీసుకున్న వారికి శుభవార్త..! ఇకపై వారు మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన�