Sangareddy | తరాలు మారినా తండాల పరిస్థితి మారలేదనేది మరోసారి రుజువైంది. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అంబులెన్స్లు సైతం చేరుకోని ఆవాసాలు అత్యవసర పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతున్న దైన్యం సంగ�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 8 ఏసీ అంబులెన్స్లు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ వాహనాలు శుక్రవారం మధ్యరాత్రి అక్కడికి చేరుకున్నాయి. వాటిలో సిబ్బంది ఎవరూ లేరు. ఫ్రీజర్ మాత్రమే పెట్టుక
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వా హనాన్ని నడిపారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారని పేర్కొం టూ ఎఫ�
‘గోల్డెన్ అవర్'... వైద్య పరిభాషలో ఈ పదానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎవరికైనా తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు లేదంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు ఒక నిర్ణీత సమయంలో సదరు రోగు
పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేక సైరన్ శబ్దాలను ఉపయోగించాలని అంబులెన్స్లకు మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రస్తుత సున్నిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, శాంత
Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల్ని కాపాడిన తర్వాత వారిని ఆస్పత్రికి తరలించేందుకు టన్నెల్ వద్ద 41 అంబులెన్సులు రెఢీ చేశారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో 41 ఆక్సిజన్ బెడ్�
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో బుధవారం రాత్రి కీలక ముందడుగు పడింది. కార్మికులను కాపాడటానికి చేపట్టిన 57 మీటర్ల డ్రిల్లింగ్ పనులు తుది దశకు వచ్చాయి. రాత్రి 11.30 గంటల సమయంలో టన్నెల్ లోపలికి ఎన్డీఆర
ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుత�
పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అం�
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం 466 వాహనాలను ప్రారంభించనున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 2