ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో బుధవారం రాత్రి కీలక ముందడుగు పడింది. కార్మికులను కాపాడటానికి చేపట్టిన 57 మీటర్ల డ్రిల్లింగ్ పనులు తుది దశకు వచ్చాయి. రాత్రి 11.30 గంటల సమయంలో టన్నెల్ లోపలికి ఎన్డీఆర
ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుత�
పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అం�
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం 466 వాహనాలను ప్రారంభించనున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 2
నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స �
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏడు అంబులెన్స్లను బుధవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. రూ.1.55 కోట్ల విలువ గల ఈ అంబులెన్స్లను హైద�
ముందస్తు అడ్మిషన్లు లేకపోవడంతో ఆగమాగం దవాఖానల చుట్టూ చక్కర్లతో పెరుగుతున్న కేసులు రాష్ర్ట కోటాలో ఆక్సిజన్, మందులు 50 శాతం వారికే అంబులెన్స్ల నిలిపివేత పిల్పై తెలంగాణ వాదన తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్�