నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స �
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏడు అంబులెన్స్లను బుధవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. రూ.1.55 కోట్ల విలువ గల ఈ అంబులెన్స్లను హైద�
ముందస్తు అడ్మిషన్లు లేకపోవడంతో ఆగమాగం దవాఖానల చుట్టూ చక్కర్లతో పెరుగుతున్న కేసులు రాష్ర్ట కోటాలో ఆక్సిజన్, మందులు 50 శాతం వారికే అంబులెన్స్ల నిలిపివేత పిల్పై తెలంగాణ వాదన తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్�
కోవిడ్ సెకండ్ వీవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్. కోవిడ్ రోగులతో పాటు ఇతర రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ�
అత్యవసర వైద్యం అవసరమైతే వినియోగం జిల్లాలో నాలుగు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా కొవిడ్ పరీక్షలు సెలవు దినాల్లోనూ విధుల్లో వైద్యసిబ్బంది పెరిగిన వాక్సినేషన్ వేసుకునే వారి సంఖ్య కొవిడ్ వ్యాధి సోకిన �