KTR | ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అవసరమైతే రేపోమాపో రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపో�
KTR | కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తుక్కుగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగత�
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా.. అన్నదాతకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఆమనగల్లులో రైతు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్టు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. రాష్ట్
ఆమనగల్లు పట్టణంలో (Amangal) ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో స్థా�
‘మా ప్రాణాలు బో యినా రోడ్డేయనియ్యం.. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికీ వెనుకాడం.. అప్పుడు మా శవాలపై రోడ్డు వేసుకోండి’ అంటూ సాకిబండ తండా గిరిజన రైతులు తెగే సి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి�
ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో 50 పడకల ప్రభుత్వ దవాఖానకు వారం రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వైద్య ఆర�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారని జడ్పీటీసీ అనురాధ, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమనగ ల్లులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీ ఎం కే�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి
డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయాలని డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి పేర్కొన్నా
మైలార్దేవ్పల్లి : ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా తోచిన సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని హెల్పింగ్ హ్యండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.సోమవారం ఆమన్గల్లుకు చెందిన చిన్నారి అఖిల పుట్టినప్పటి ను
మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్ర�