మనకు వ్యక్తి పూజలు లేవు. కానీ, వీరపూజలు ఉన్నాయన్నాడు మహాకవి శ్రీశ్రీ. మనల్ని మనం
పునర్నిర్మించుకోవాలంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల్ని స్మరించుకోవాల్సిందే. తెలుగువాళ్లు ఆరాధించే త్యాగధనుల్లో అల�
ఆర్వీవీ మూవీస్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘మన్యం ధీరుడు’. స్వీయ నిర్మాణంలో ఆర్వీవీ సత్యనారాయణ నటిస్తూ నిర్మిస్తున్నారు. నరేష్ డెక్కల దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతి
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి కే చంద్రశే�
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేదోళ్లకు మంచిరోజులు వచ్చాయని వారు సంపన్నులు అవుతారని టూరిజం, ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో నిర్వహించిన అల్లూ�
స్వాతంత్య్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్బండ్పై �
హైదరాబాద్: మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగ�
Minister KTR | వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై