ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
అల్లూరి సీతారామరాజు జిల్లా శివలింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్గఢ్లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు కిరండోల్- విశాఖ మార్గంలో పట్ట�
మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మై�
Bus accident | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.