భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతా�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు (Maoists), పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఏజెన్సీలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడ�
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు .
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడార�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
అల్లూరి సీతారామరాజు జిల్లా శివలింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్గఢ్లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు కిరండోల్- విశాఖ మార్గంలో పట్ట�