మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మై�
Bus accident | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.