తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు దిక్సూచిగా, అండగా నిలిచారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఒక విజన్తో ముందుకు సాగిన ఆయన మీడియా రంగానికి వన్నె తెచ్చి ఎందరికో మార్గద�
తెలంగాణ మట్టిబిడ్డ, ప్రజల కోసం పనిచేసిన దేశభక్త జర్నలిస్టు షోయబుల్లాఖాన్ 75వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) మంగళవారం ఘనంగా నివాళి అర్పించింది.
సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, భాష లేకుండానే చిత్రం (ఫొటో) విషయాన్ని చేరవేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Press Media Academy | సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు.
దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి అందజ�
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో (World photography day) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను (Photo Exhibition) రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ప్రారంభించారు.
Allam Narayana | ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మరణం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యక్షంగా ఆయన నిర్వహించ�
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు.
Telangana Journalists | వరంగల్ : రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చ
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
CM KCR | దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని జాతీయ మేధావులు ప్రశంసించారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. 125 అడుగుల అ�
ప్రముఖ జర్నలిస్టు కేఎల్ రెడ్డి పేరిట మెమోరియల్ అవార్డును అందించనున్నట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్అకాడమీలో అల్లం నారాయణ సమక్షంలో కేఎల్ రెడ్డ�
మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జనవరి 31, 1920లో మూక్ నాయక్ పత్రిక ఏర్పడిన
జెండర్ సెన్సివిటీపై ప్రతి ఒక్కకిరి అవగాహన ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భూమిక విమెన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావ�