Terrorists | అల్ ఖైదా (Al-Qaeda) ఉగ్రవాద సంస్థ (Terror group) భారత్లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ (Gujarat) కు చెందిన ఏటీఎస్ పోలీసులు (ATS police) భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదు
పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
కళింగ యుద్ధం అశోకుడి జీవితాన్ని మార్చివేసింది. తర్వాత తన జీవితాంతం ఆయన మళ్లీ యుద్ధానికి పోలేదు. స్వయంగా తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రను బౌద్ధమత ప్రచారం కోసం దేశవిదేశాలకు పంపినట్టుగా చరిత్ర �
Al-Qaeda : ఆల్ ఖయిదా ఉగ్ర సంస్థకు చెందిన భారతీయ యూనిట్.. మణిపూర్ హింసను ప్రేరేపిస్తున్నట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింస వెనుక ఆ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్ర�
కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అల్ఖైదాకు పని చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్త�
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అల్జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్పై చేసిన వైమానిక దాడుల్లో అల్జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తం�
హైదరాబాద్: ఆల్ఖైదా నేత అయ్మన్ అల్జవహరిని అమెరికా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాబూల్లో అతన్ని చంపేశారు. అయితే ఆ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. చాలా సీక్రెట్గా అల్జవహరిని టార్గెట్ �
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అయ్మన్ అల్జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్పై చేసిన ఎయిర్స్ట్రైక్స్లో అల్జవహరి హత�
Al-Qaeda | అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా సీనియర్ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో అల్ఖైదా సీనియర్ నాయకుడు
9/11 attack: చనిపోయాడనుకున్న అల్ఖైదా చీఫ్ అయ్మాన్ అల్-జవహిరి బతికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జరిగి 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అతడు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. అల్ఖైదా అధికారిక మీడియా అస్-సహబ్ �