న్యూఢిల్లీ: కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూప
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. పాలక బీజేపీతో పాటు ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన �
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గోమతి నది ఆధునీకరణ కోసం గత ప్రభుత్వం 1500 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ఆ సమయంలో యూపీ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవక�
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కలిశారు. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయాలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తదితర అంశా�
లక్నో : వచ్చే ఏడాది జరగనున్నయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళుతుందని ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గురువారం వెల్లడించారు. బ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే ప
అఖిలేశ్ను కలిసిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓడిపోతూ దెబ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని