అఖిలేశ్ వ్యాఖ్యలపై వివాదం రేపిన బీజేపీలక్నో: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా భారత స్వాతంత్య్రం కోసం పోరాడారంటూ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమ�
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ముందే చేతులెత్తేశారు. వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూల�
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో ఉత్తేజం నెలకొంది. ఆరుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలతో పాటు ఓ బీజేపీ ఎమ్మెల్యే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీలో శనివారం చే
Uttarpradesh Alliance: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్లో పొత్తుల కోలాహలం మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ (SP), ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని
లక్నో : రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 400 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్పై ప్�
లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగ
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున
న్యూఢిల్లీ: కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూప