న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గోమతి నది ఆధునీకరణ కోసం గత ప్రభుత్వం 1500 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ఆ సమయంలో యూపీ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవక�
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కలిశారు. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయాలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తదితర అంశా�
లక్నో : వచ్చే ఏడాది జరగనున్నయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళుతుందని ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గురువారం వెల్లడించారు. బ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే ప
అఖిలేశ్ను కలిసిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓడిపోతూ దెబ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిలేష్ కు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదని ఆయన ఏసీ రూమ్ ల నుంచి ట్వీట్లు చేసే ఓ ట్విట్టర్
లక్నో: ఆవు పేడతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చంటూ గుజరాత్కు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం ఈ వీడియోపై స్పందించారు. ఇది చ