అగ్ర కథానాయకుడు బాలకృష్ణ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎం�
Allu Aravind | టాలీవుడ్ మాస్ కమర్షియల్ మాస్ బ్లాక్బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్లు త్వరలో ఓ సినిమాకు చేతులు కలపనున్నట్లు ప్రకటించిన విషయం తెల
Skanda | సినిమా ఇండస్ట్రీలో అన్ని సెంటిమెంట్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి కలిసి వచ్చిన సెంటిమెంట్ ఎవరూ వదులుకోరు.. కలిసి రాకపోతే కనీసం దాని వైపు కూడా ఎవరూ చూడరు. ఇప్పుడు స్కంద (Skanda)విషయంలో బోయపాటి శ్రీను (Boyapa
బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ హిట్టు కొట్టిన చిత్రం అఖండ (Akhanda). 2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్గా విడుదలై ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగ�
తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ-బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరి కలయికలో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ‘
ఒకప్పుడు కొత్త సినిమా గురించి కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, గుమ్మడికాయ కొట్టే చివరి రోజు- ఈ రెండు తంతులకే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పని చేసినా ప్రచారంలో తగ్గేది లేదు అంటున్నారు సినీ జనం.
గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (53rd International Film Festival of India) స్క్క్రీనింగ్ అయింది అఖండ (Akhanda). ఈవెంట్లో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్పై స�
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ (Akhanda) మూవీలో బాలకృష్ణ (Balakrishna) డ్యుయల్ రోల్లో నటించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. నిర్మాతలకు లాభాల పంట పండించింది అఖండ.
చెన్నైలో స్థాపించబడిన శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ప్రతి ఏడాది సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత రెండేళ్లుగ�
బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా పాండమిక్లోనూ ఘనవిజయాన్ని సాధించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. శ్రీకాంత్, ప్ర�
అఖండ తర్వాత బాలకృష్ణ నటించబోయే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ముందు నుంచి దీనిపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా మైత్రి �