PM Modi | భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'ను ముందుండి నడిపించడంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్లో భాగంగా త్రివిధ దళాల మధ్య సమ�
NSA | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ దోవల్ (Ajit Doval) వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (NSAs) తో సమావేశమయ్య�
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా పాకిస్థాన్పై భారత్ సైనిక దాడి జరపవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ మంగళవారం సమావేశమయ్యారు. గడచి
PM Modi | జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
భారత సాంకేతిక గూఢచారి విభాగం (ఎన్టీఆర్ఓ)పై ఆధిపత్యం కోసం కేంద్రంలోని ఇద్దరు ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీఆర్ఓ కొత్త చీఫ్ నియామకంపై కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాద�
Ukrainian Peace Formula | రష్యా (Russia)తో సుదీర్ఘ యుద్ధంవల్ల అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ (Ukraine) ఓ శాంతి ప్రణాళికను (Peace Plan) రూపొందించుకుని, దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నది.
India-Russia | దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Ajit Doval | భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఇవాళ లండన్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ప్రతి ఏటా జరిగే వార్షిక వ్యూహాత్మక చర్చల్లో ప�