ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతలపై పరిమితిని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని, దశలవారీగా దీన్ని అమలు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ శుక్రవారం వెల్లడించారు.
Thieves Ate Noodles | తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. ఎంచక్కా నూడుల్స్ వండుకుని తిన్నారు. ఏసీ వేసుకుని చల్లదనాన్ని ఆస్వాదించి విశ్రాంతి తీసుకున్నారు. తాపీగా అన్ని బీరువాలు, అల్మారాలు వెతికి చోరీకి పాల్పడ్డారు.
దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్పై పరిమితులు విధించనున్నది.
మండే ఎండల్లో ఉపశమనం కోసం ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ను కోరుకోవడం సర్వ సాధారణం. మధ్యాహ్నం ఎండ ధాటికి తట్టుకోలేక ఏసీ రూముల్లో దూరిపోయేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
Truck Driver Cabin AC | ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లలో 2025 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
AC Usage Tips | బయట ఎండ ఎక్కువగా ఉందని చాలామంది ఏసీలో టెంపరేచర్ను బాగా తగ్గించేస్తుంటారు. రూమ్ చల్లగా ఉండాలని కనిష్ట ఉష్ణోగ్రతను 17, 18 డిగ్రీల వరకు తగ్గిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏసీల సామర్థ్యం పెరగాలంటే 24 ను�
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�