Kodali Nani | ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోన�
Padma Vibhushan | హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు (72) మృతిచెందారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఈ నెల 14న హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది.
తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీశ్రావుకు (Harish Rao) ఏఐజీ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కర్కశత్వం వల్ల ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్లో గురువార
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కాలికి మైనర్ శస్త్రచికిత్స జరిగింది. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో పోచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి పరామర్శించారు.
Tammineni Veerabhadram | సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు.
గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో చేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దవాఖాన యాజమాన్యం బు