మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కాలికి మైనర్ శస్త్రచికిత్స జరిగింది. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో పోచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి పరామర్శించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఉన్నారు.