Crime news | భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చ�
Cat | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన పిల్లిని (Cat) రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరు మారింది. ఇక నుంచి ఆ నగరాన్ని పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పుణె జిల్లాలోని వెల్హే తాలూకా పేరును రాజ్గఢ్గా
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
నగరంలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రాస్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్నగర్ జిల్లాలో రాజుకున్న మత
దక్కన్ ప్రాంతాన్ని తెలుగురాజులు పాలించిన తర్వాత బహమనీ రాజులు ఆక్రమించుకున్నారు. వారు బీదర్, బీరార్, అహమద్నగర్, బీజాపూర్, గోల్కొండ అనే అయిదు రాజ్యాలను పరిపాలించారు.
ముంబై: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెగ పొగిడారు. అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో అన్నది ఆయన చూపించారని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ మధ్య వైరం ఉన్నప�
న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ (70) మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దిలీప్ గాంధీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మధ్యప్రదేశ్లోని అహ్మాద�