నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో ఎస్బీఐ సౌజన్యంతో రా�
హాఫ్ టైపు పామాయిల్ మొక్కలపై ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ప్రశ్నావళిని కూడా రూపొందించారు. 2016-2022 ఏళ్ల వరకు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్�
Agricultural Scientists | రైతులు పంటల సాగులో తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను వాడాలని శాస్త్రవేత్తలు నళిని,కళ్యాణి సూచించారు. బిజినపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎర్�
Agricultural scientist | రైతులు పంటలు పండించడంలో నీటిని తగినంత మోతాదులో వాడడం వల్ల నీటిని సంరక్షించడమే కాకుండా, పంట దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్త కడ సిద్ధప్ప అన్నారు.
Agricultural scientists | కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి (కేవీకే) శాస్త్రవేత్తలు శుక్రవారం తాండూరు మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Agricultural scientists | వానకాలంలో సాగు చేసే పంటలకు రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆదిలాబాద్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు.
Agricultural Scientists | ఆధునాతన పంట విధానాలతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రియా, సుధీర్, శ్రీకృష్ణ, దిలీప్ అన్నారు.
Fertilizer | రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు-అన్నదాతలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిచారు.
Crop rotation | రైతులు పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ శిరీషా, సతీశ్, శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Modern Methods | రైతులు సాంప్రదాయ విధానాలు వీడి ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు.
వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ రైతులకు సూచించారు. సోమవారం రఘునాథపాలెం మండలం ర్యాంకాతండా రైతువేదికలో జరిగిన ‘రైతు
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులనే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డా. మల్లారెడ్డి రైతులకు సూ చించారు.