మామిడి పంట ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. ఆలస్యంగానైనా విరివిగా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగితేలిన రైతాంగం, ఇప్పుడు కాయదశలో మాడిపోతుండడంతో ఆందోళన చెందుతున్నది. గతేడాది ఈదురు గాలులు, అకాల వర్షాలతో న�
వయ్యారిభామ. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. సాగుభూమిలోనే కాకుండా ఖాళీ స్థలాల్లో ఎక్కడచూసినా కనిపించే ఈ మొక్క ఇటు పంటలే కాదు, అటు పాడి పశువులు, మనుషుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నది. దున్న�
కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వరి నారు తయారీపై రైతులు దృష్టి సారించారు. అయితే బలమైన నారుతోనే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ఈ ఏడాది మా మిడి సాగు ఆరంభం నుంచి పూత ఆశాజనకం గా ఉన్నా పిందె పెరుగుదల దశలో రైతులను చీడపీడల సమస్య వెంటాడింది. దానికి తోడు అకాల వర్షం మరింత నష్టం చేసింది.
మండలంలోని పోతుగల్ లో రైతు సాగుచేసిన వరిపంటను గురువారం రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్. కృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త చంద్రమోహన్ పరిశీలించారు.