మెదడు నిండా కొత్త ఆలోచనలు.. తమ ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత.. శక్తినంతా ధారపోసి శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా.. అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత.. సొంతంగా వనరులు సమకూర్చుకోలేని నిస్సహా
ఇల్లెందులో కోల్డ్స్టోరేజ్.. ఈ మాట వినగానే తెగ సంబురపడేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ రైతులే. వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్న ఈ ప్రాంతంలో కోల్డ్స్టోరేజ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోత
ప్రముఖ పురుగుల మందుల తయారీ సంస్థ బీఏఎస్ఎఫ్.. దేశీయ మార్కెట్లోకి మరో రెండు రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరి పంటపై వచ్చే పాముపొడ తెగులు నివారణ కోసం వాలెక్సియోతోపాటు సుడి దోమను నియంత్రిం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పక్కనపెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం సరికాదు. ఒక పల్లెటూరిలోని బోరు మోటారు చెడిపోతేనే ప్రజలకు ప్రత్యామ్నాయ �
ఉమ్మడి జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీలు)లను సిబ్బంది కొరత వేధిస్తున్నది. 234 మంది ఉద్యోగులకు 77 మందే ఉండగా, వారిపై అదనపు పనిభారం పడుతున్నది. అసియాలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కె
మరిపెడలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. 2020 సంవత్స రంలో బీఆర్ఎస్ హయాంలో ప్రపోజల్స్ పంపగా అప్పటి ప్రభుత్వం బురహాన్పురం గ్రామ పరిధిలో 9.25 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ తర్వాత అధికారం
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు ఇస్తున్నట్లు కార్యదర్శి పోలెపాక నిర్మ ల తెలిపారు. 15న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 16న వారాంతపు యార్డు బంద్, 17న ఆదివారం సెలవు అని పేర్కొన్నారు. సోమవారం న�
అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వేలాది మంది రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి �
అది అసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని నిత్యం వేల సంఖ్యలో రైతులు వస్తుంటారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు వందల సంఖ్యలో ఉంటారు. మరోపక్క వేసవి మొదలైంది.
నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ...
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం వే రుశనగకు ధరలు తక్కువగా వేశారంటూ రైతులు ఆందోళనకు దిగిన అంశం తెలిసిందే.
ఆదిలాబాద్లో రైల్వే వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మిస్తుండగా.. కేసీఆర్ సర్కారు ఇప్పటికే రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగు రామన్న వ
రైతులు బలహీన వర్గాలు సమష్టిగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక సహకార సంఘాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను అమలుజే
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 2,637 కోట్ల లాభాన్ని గడించింది.