జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం పంట పొలాల్లోని బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరుతారనే విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్ర
Tragedy | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో ఏర్పాటుచేసిన కవర్ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మాది వ్యవసాయ కుటుంబం. కరీంనగర్ జిల్లా పెద్దకుర్మపల్లి మా ఊరు. మాకు పదహారు ఎకరాల భూమి ఉంది. మా నాన్న మావురం లక్ష్మారెడ్డి ఆదర్శ రైతు. కొత్త పద్ధతుల్లో పత్తి సాగు చేసి అధిక దిగుబడి తీశారు. సేద్యం కోసం చాలా ర�
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి.
తాను మరణిస్తూ.. పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. నల్గొండ జిల్లా, చింతపల్లికి చెందిన మావిళ్ల వెంకటయ్య (34) వ్యవసాయం చేస్తుంటాడు. ఈనెల 24న వెంకటయ్య బైకుపై చింతపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ�
ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృ�
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మురహరిదొడ్డి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో మొసలి కలకలం రేపింది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
సాగులో రసాయనాలు, క్రిమిసంహారక మందులు మితిమీరి వాడుతుండటంతో.. పంటలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తినే ఆహారం విషతుల్యంగా మారి, అనేక రోగాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలు లేకుండా సహజ వ్యవసాయం చేస్తున్న ఓ వ�