ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు �
India Pakistan Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, పాకిస్థాన్ దీనిని ధృవీకరించాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి �
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్పై రెండేళ్ల క్రితం పెద్ద పోరాటమే జరిగింది. పరిశ్రమలో స్త్రీలకు రక్షణ లేదంటూ కొందరు నటీమణులు ఉద్యమాలే చేశారు. అయితే.. అందుకు భిన్నమైన అనుభవాన్ని కెరీర్ తొలినాళ్లలో కథ�
Agreement | అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష
భారత అటవీ పరిశోధన విద్యామండలి (ఐసీఎఫ్ఆర్ఈ) డెహ్రాడూన్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీదూలపల్లి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం అరణ్యభవన్ కేంద్రంగా జరిగిన ఈ ఒప్పందం మేరకు అటవీ సంబంధిత విషయాలపై అధ్�
ఇరాన్తో స్టేట్ ఆర్కైవ్స్ ఒప్పందం టీహబ్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురాతన పత్రాలు, రికార్డులను భద్రపరిచేందుకు తెలంగాణ స్టే�
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవడం ప్రతీ ఒక్క అభ్యర్థికి...
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) అమెరికాలో టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ద ఫ్లెచర్ స్కూల్తో తన ఒప్పందాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్
అమరావతి: వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది.
ఏవోసీ సెంటర్ | సైనిక సిబ్బందికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(ఏఓసీ) సెంటర్ల మద�
మిల్లెట్ ఉత్పత్తులు | దేశవ్యాప్తంగా మిల్లెట్ ఉత్పత్తులపై శిక్షణ, ప్రమోషన్ కోసం ఇండియన్ మిల్లెట్ అసోసియేషన్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు విద్యానగర్లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట�
జియో సంచలనం|
4జీ సేవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో.., తొలి నుంచి దేశీయ టెలికం రంగంలో సేవలందిస్తూ వచ్చిన భారతీ ఎయిర్టెల్ చేతులు..