అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరైన మోదీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అగ్నిపథ్. హఠాత్తుగా నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్, వ్యవసాయ నల్లచట్టాలు… ఇప్పుడు ఏకంగా దేశ సరిహద్దులను రక్షించే సైన్య�
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ�
నల్లగొండ : యువత ఆశల్లో నీళ్లు చల్లే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సైనిక�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొని అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. అయితే, ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీ�
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ.. నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిప
కేంద్రం మొండిపట్టు..వ్యతిరేకత ఉన్నా ముందుకే నియామకాలపై త్రివిధ దళాల షెడ్యూల్ ప్రకటన ఆస్తులను ధ్వంసం చేయలేదని ధ్రువీకరణ ఇవ్వాలి అభ్యర్థులకు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టీకరణ దేశవ్యాప్తంగా త�
అగ్నిపథ్.. బుర్రపెట్టి తీసుకున్నది కాదు శాశ్వత నియామకాల స్వస్తికి కుట్ర ఈ నిర్ణయంతో మా కలలు కల్లలయ్యాయి మోదీ సర్కారుపై ఆర్మీ ఉద్యోగార్థుల ధ్వజం పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్ పథకం దేశ భవిష్యత్తుకే ప్రమాదమని తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి.దాణ కర్ణాచారి తెలిపారు. బీజేపీ విధానాలు దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివ�
హైదరాబాద్ : అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. దేశాన్ని శాశ్వతంగా బంధీగా మార్చుకునేందుకు ఆర్�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ దేశ యువత, సైన్యానికి విధ్వంసకరమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. దేశాన్ని రక్షించే మన యువత, ఆర్మీని ఈ ప
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం దేశ యువతలో ఆందోళన కలిగిస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి విన�