న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాజీ నియంత హిట్లర్లా వ్యవహరిస్తున్నమోదీకి హిట్లర్ గతి పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒ�
అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు మొదట మొదలైంది బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం స�
నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కోసం సేవ చేసే ఆ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అన్ని రంగాల్లోను దేశాన్ని అధోగతి పాలుచేసిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మ�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీల�