మన తాతలు నదుల్లో నీళ్లను చూశారు. వాటినే ఆనందంగా తాగారు. మన నాన్నలు బావుల్లో చేదుకుని చల్లటి నీటిని ఆస్వాదించారు. ఈ తరం నల్లా నీళ్లను రుచి చూసింది. ఇప్పటి పిల్లలు.. నీళ్లను బాటిళ్లలోనే చూస్తున్నారు.
WTITC Summit |హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 ( నమస్తే తెలంగాణ ) : ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన సంస్థలు విదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(డబ్ల్యూటీఐటీసీ) ఈ�
WTITC Summit | తెలుగురాష్ట్రాల్లోని ఐటీ, పరిశ్రమల రంగాలకు విదేశాల్లోని అవకాశాలను చేరువ చేసే క్రమంలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) ఈనెల 18న ఆఫ్రికా(Africa)లో సమ్మిట్ నిర్వహించనుంది.
చికున్గున్యాతో (Chikungunya) జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపచంలోనే మొదటిసారిగా యూరప్కు చెందిన వాల్నేవా (Valneva) అనే కంపెనీ చికున్గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్
భారత్లో విద్యుత్తు వినియోగం నానాటికీ అధికమవుతున్నదని, దీంతో కేవలం ఇండ్లలో ఎయిర్ కండిషనర్ (ఏసీ)లకు ఉపయోగించే విద్యుత్తే 2050 నాటికి ఏకంగా 9 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించ�
జంతు ప్రేమికులు అడ్డుకున్నారు: ఇండియాకు విమానంలో వెళ్తున్నానన్న ఆనందం ఒకపక్క ఉన్నప్పటికీ.. ఆఫ్రికా వైల్డ్లైఫ్ పార్కులో నా కుటుంబం, నేస్తాలతో నేను గడిపిన క్షణాలు, మా సంరక్షకుడు విన్సెంట్ వాన్డర్ నా�
భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారు. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిర
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు రెండేండ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ (Uniited Nation Children's Fund-UNICE
టాప్-25 సాయుధ ఎగుమతి దేశాల్లో భారత్ ఎంతోకాలం ఉండబోదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా, మిడిల్ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులే ఇందుకు కారణమని స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ �
ఊబకాయాన్ని నిరోధించేందుకు, చికిత్స అందించేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి భారతీయ చిన్నారుల్లో ఆ సమస్య ఏటా 1.9 శాతం పెరుగుతుందని ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ హెచ్చరించింది.
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
Senegal | ఆఫ్రికా దేశమైన సెనగల్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్లోని కఫ్రిన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది
ఓ 30-40 కోట్ల సంవత్సరాల కిందట ప్రస్తుతం మనకు తెలిసిన ఖండాలు ఏర్పడ్డాయి. అంతకుముందు అంతా ఒకటే ఖండం ఉండేది. దాన్ని పాంజియా అనేవారు. దాని చుట్టూ ఒకే మహా సముద్రం ఉండేది.