CWC 2023: ఈ ప్రపంచకప్లో 48 మ్యాచ్లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్లు భర్తీ కాకపోవడం గమనార్హం.
హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. తాజా టోర్నీలో ముగ్గురు మాజీ చాంపియన్లను మట్టికరిపించిన అఫ్గాన్.. నెదర్లాండ్స్ను చిత్తుచేసి హ్యాట్రిక్ కొట్ట�
CWC 2023: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జోరు కొనసాగుతున్నది. ముగ్గురు ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన కాబూలీలు.. తాజా టోర్నీలో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నారు.
ODI World Cup 2023 : వరల్డ్ కప్ 34 వ లీగ్ దశ మ్యాచ్లో నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ తీసుకుంది. మెగా టోర్నీలో సంచల
ODI World Cup 2023 : ప్రపంచ క్రికెట్లో పసికూనగా ముద్ర పడిన అఫ్గనిస్థాన్.. వన్డే వరల్డ్ కప్(OD World Cup 2023)లో పెద్ద జట్లకు షాకిస్తోంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తు చేసి ప్రకంపనలు సృష్టిచిం�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్ ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్కప్లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన అఫ్గాన్.. ఈసారి లంకను అవలీలగా దాటేసింది.
Ratan Tata: పాకిస్తాన్ – అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్ల నగదు బహుమానం ప్రకటించారంటూ గత కొన్న�
గత మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం పుణె వేదికగా శ్రీలంకతో అఫ్గాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
Champions Trophy | ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. 2025లో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ట్రోఫీకి సంబంధించిన అర్హత ప్రమాణాలపై ఐసీసీ కీలక సమాచారం అంది�
అఫ్గానిస్థాన్ (Afghanistan) మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.
‘ఒక్క మ్యాచ్ ఫలితంతో నా కెప్టెన్సీకి వచ్చిన ముప్పేం లేదు’ ప్రపంచకప్లో టీమ్ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తున్నది. �