తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవస�
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ధీటుగా స్పందించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించి�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తీవ్రంగా �
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రముఖ ఆలయాల ప్రసాదాలను టెస్టింగ్ కోసం ల్యాబ్లకు పంపించింది. ఇక మీదట ఆలయాల్లో ప్రసాదాల తయారీకి రాష్ట్ర
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో తేలిపోయింది. ప్రఖా ్యత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈవో కీ�
Adulterated Ghee | పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. �