యంగ్ సెన్సేషన్ అడివి శేష్ కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటీవల ఆయన తిరిగి రావడ�
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఆందోళన కలిగస్తుంది. వినాయక చవితి రోజు సాయి ధరమ్ తేజ్ బైక్పై నుండి కింద పడి గాయాల పాలయ్యాడు.అదృష్టవశాత్తు ఆయ�
యంగ్ హీరో అడివి శేష్ కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. అప్పటి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డట్టు తెలుస్తుంద�
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యువ నాయకుడు మేజర్. ఎక్కువశాతం దేశభక్తి, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ప్రస్తుతం.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణా�
అడవి శేష్ కథానాయకుడిగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గూఢచారి’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని స�
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా వస్తున్న సినిమా మేజర్. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
Adivi sesh | ముందు నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు అడవి శేష్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అది హిట్ అనే నమ్మకానికి వచ్చేశారు.
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్ ఫీమేల్ లీడ�
మేజర్ టీజర్ | తెలుగుతో పాటు మలయాళం, హిందీల్లోనూ ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. తెలుగు వెర్షన్ మహేష్ బాబు.. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్.. మలయాళం వెర్షన్ పృథ్వీరాజ్ సుకుమరన్ విడుదల చేశారు.