దస్తురాబాద్ : వినియోగదారుడి ఖాతాలో జమ అయిన రూ. కోటీ 27 లక్షలు దస్తురాబాద్, మే 30 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన వంగలా సాయి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో రూ.కోటి జమ కావడంతో ఆనందంతో ఉ�
రకాన్నిబట్టి గతేడాదికన్నా అదనంగా రూ. 2 వేల నుంచి 4 వేల వరకు పెంచిన ఎస్ఎల్బీసీ జూన్ మొదటి వారంలో జిల్లా వార్షిక ప్రణాళికను విడుదల చేయనున్న లీడ్ బ్యాంక్ రైతులకు ప్రయోజనం వచ్చే వానకాలంలో ఏయే పంటకు ఏ మేర�
జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు ఐదో విడుత మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి హాజీపూర్, మే 30 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో జూన్ 3 నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్ట�
సమీపిస్తున్న వానకాలం పల్లె ప్రగతితో రోగాలు నయం వివిధ శాఖల అధికారులతో వైద్యశాఖ సమావేశాలు గర్భిణులను ముందుగానే పీహెచ్సీలకు చేరవేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద
అభివృద్ధిలో దూసుకెళ్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ హైవే నిర్మాణంతో మారుతున్న రూపు రేఖలు రూ. 30 కోట్లతో చిర్రకుంట నుంచి ఆసిఫాబాద్ వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో కొత్త శోభ సకల సౌకర్యాలతో జూబ్లీ మార�
రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కోటపల్లి, నీల్వాయి పోలీస్స్టేషన్ల తనిఖీ రికార్డుల పరిశీలన కోటపల్లి, మే 29 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర
సులభంగా ఆసనాలు జాతీయస్థాయిలో పతకాల పంట గోలేటికి దేశవ్యాప్త గుర్తింపు వెల్లువెత్తిన ప్రశంసలు గోలేటి గ్రామానికి చెందిన కేసరి ఆంజనేయులుగౌడ్-పద్మ దంపతుల కుమార్తె అలేఖ్య యోగాలో రాణిస్తున్నది. కర్ణాటక రా�
మున్సిపాలిటీలో శరవేగంగా పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జిగేల్మంటున్న సెంట్రల్ లైటింగ్ వాల్పెయిటింగ్, సందేశాత్మక చిత్రాలు కాగజ్నగర్టౌన్, మే 29 : కాగజ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ప�
గ్రామగ్రామాన కనిపిస్తున్న మార్కెట్లు అన్ని వర్గాలకు అందుబాటులో.. స్థానికంగానే లభిస్తున్న వస్తువులు మెరుగైన సేవలు.. తగ్గిన దూరభారం కడెం, మే 29 : పట్టణాల్లో మాత్రమే నిర్వహించే వారసంతలు.. ప్రస్తుతం పల్లెల్లో�
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర మహిళా సంఘాల ద్వారా రెండు కేంద్రాల ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఉట్నూర్ రూరల్, మే 29: యాసంగిలో వరి పండించిన రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి ప్
నిర్మల్ అర్బన్, మే 29 : జిల్లాలో దొంగల అలజడి మళ్లీ మొదలైంది. కొన్నేళ్లుగా జిల్లాలో వారి అలికిడి లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఖానాపూర్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో ఉలిక్కిపడినట్లయ్యింది. �
45 వేలకు పైగా ఎకరాల్లో పంటల సాగు పెరుగనున్న పత్తి విస్తీర్ణం బోథ్, మే 29: బోథ్ మండలంలో వానకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మృగశిర కార్తెకు పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో
జూన్ 3 నుంచి 18 వరకు షెడ్యూల్ శానిటేషన్, ప్లాంటేషన్కు ప్రాధాన్యం నేరడిగొండ, మే 29 : పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్
సింగరేణీయులకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషం ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్ అందరూ ఆయనకు అండగా నిలవాలి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ఆర్కే-6 గుడిసెల్లో పట్టాల పంపిణీ శ్రీరాంపూర్, మే 29 : సింగరేణి నివ�