ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు ఉదయం 8 గంటలైనా వీడని ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకూ టెంపరేచర్ పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మం�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎదులాపురం, డిసెంబర్ 28 : పట్టణంలో అందరి సహకారంతోనే దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమే�
ఎదులాపురం, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన సందర్భంగా జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల సమాచారాన్ని ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నామని ఆదిలాబాద�
ఎదులాపురం, డిసెంబర్ 28 : శాంతిభద్రతలు పటిష్టంగా ఉండడానికి సాయుధ బలగాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో మోటర్ ట్రాన్స్ఫో�
33 జిల్లాల నుంచి 736 మంది క్రీడాకారుల రాక2 నుంచి 10 కిలోమీటర్ల విభాగాల్లో పరుగుపోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారుల సత్తాఓవరాల్ చాంపియన్ షిప్ కైవసంవిజేతలకు ట్రోఫీల ప్రదానంతెలంగాణ కీర్తిని నలుదిశలా చాట
రిపోర్టు చేసిన ఉద్యోగులు30న ఉత్తర్వులు జారీఆదిలాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక జిల్లాలో పనిచేస్తూ ఇత�
జిల్లావాసులు పోలీసులకు సహకరించాలి..అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా..ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తా..యువత ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని చేరుకోవాలి..బాధ్యతల స్వీకరణలో నిర్మల్ ఎస్పీ ప్�
29 ఏండ్ల క్రితం కడెం సబ్ఇన్స్పెక్టర్గా రిపోర్టు చేశా..ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగా..ఆదివాసులకు పోలీస్శాఖ పరంగా అండగా ఉంటా..అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారండిపార్ట్మెంట్�
కొనసాగుతున్న బ్యాగ్ ఫిల్లింగ్ పనులుపర్యవేక్షిస్తున్న అధికారులులక్ష్యానికి అనుగుణంగా కసరత్తుబోథ్/ నార్నూర్, డిసెంబర్ 27;ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలు సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధ
ముథోల్, డిసెంబర్ 27 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముథోల్ మండలం తరోడాలో రూ. 2.50 లక్షలు సీడీపీ నిధులతో చేపట్టనున్న షాదీఖానా ప్రహరీ, రూ.
ఎనిమిదో విడుతకు అంతా సిద్ధంసాగు సమయంలో సర్కారు భరోసాహర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగంనిర్మల్ టౌన్/తాంసి, డిసెంబర్ 26 :రైతుబంధు.. రైతన్నల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసం