హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘సిఎస్ఐ సనాతన్'. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకుడు. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
ఆది సాయికుమార్, దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున�
ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. కళ్యాణ్ జి గోగణ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కా
మా ‘తీస్మార్ఖాన్’ సినిమా ఇటీవలే చూశాను. దర్శకుడు కథను చెప్పినప్పుడు ఎంత థ్రిల్గా ఫీలయ్యానో.. ఇప్పుడు సినిమాను చూసినప్పుడు అంతకు మించిన అనుభూతిని పొందాను. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతు
ఆది సాయికుమార్ నటిస్తున్న సినిమా ‘బ్లాక్’. దర్శన బానిక్ నాయికగా నటిస్తున్నది. ఆమని, కౌశల్, పృథ్వీ, సత్యం రాజేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.బి. కృష్ణ �
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్'. జి. బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మాత. ఏప్రిల్ 22న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పోలీస్ కథాంశమిది
తెలుగు తెరపైకి మరో కొత్త నాయిక రాబోతున్నది. మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన మిర్నా మీనన్ టాలీవుడ్లో అడుగుపెడుతున్నది. యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో ఒక నాయికగా దిగాంగన సూర్య
బాలీవుడ్ తార దిగాంగన సూర్యవంశీ మరో తెలుగు చిత్రంలో కనిపించబోతున్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీసత్య సాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో దిగాంగన నాయికగా ఎంపికైంది. శుక్రవారం ఈ విషయాన్ని మేకర్
‘మా కుటుంబ సభ్యులు ప్రజలు మెచ్చే మంచి సినిమాలే తీస్తారు. ఈ మధ్యే ఈ సినిమా చూశా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి. గుర�
‘గత సినిమాల విషయంలో కథలు బాగున్నా వాటిని తెరపై ఆవిష్కరించడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పరాజయాలు ఎదుర్కొన్నా. సరైన రిలీజ్ డేట్ దొరకడం ముఖ్యమని అర్థంచేసుకున్నా. భవిష్యత్తులో ఆ తప్పులను పునరావృతం చేయకుం
‘ప్రేమ, కుటుంబ విలువలతో పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. ‘అతిథిదేవోభవ’ అనే పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు నిర్మాతలు రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల. వారిద్ద�
Adi Saikumar | “అఖండ’, ‘పుష్ప’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించి తెలుగు చిత్రసీమలో నూతనోత్సాహాన్ని నింపాయి. ఆ విజయపరంపరను మా సినిమా కొనసాగిస్తుందనే నమ్మకముంది" అని అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న �