రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్�
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రగా మారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా పనిచే�
Delivery Agent | అడ్రెస్ అడిగిన ఓ డెలివరీ ఏజెంట్ (Delivery Agent)ను మహిళ కత్తితో దాడి చేసి గాయపరిచింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దీంతోపాటు పీపుల్స్ ప్లాజా నుంచి అంబ�
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�
గులాబీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పెద్దపల్లి జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆధునిక వసతులు, సకలహంగులతో పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేటలో టీఆర�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లికి రానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాం గం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని �
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జె�
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�
దేశభక్తి పెంపొందేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంల�
1930కు డయల్ చేస్తే అసలు నంబర్ చెప్తాం సైబర్ క్రైం పోలీసుల సూచనలు గూగుల్ సెర్చ్తో రూ.11.82 కోట్లు పోగొట్టుకొన్న బాధితులు 2,662కు పైగా ఫిర్యాదులు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ఇతర కంపెనీల కస్టమ�
న్యూఢిల్లీ : భారతీయ రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో జనం ప్రయాణిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆహారం సైతం అందుబాటులో ఉంటుంది. సాధారణ బెర్తులతో ఏసీ సౌకర్యం ఉన్నది. ముఖ్యంగా చౌక ప్రయాణం, భద్రతతో ఉండడంతో