Ibrahim Ali Khan | మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కాజోల్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సర్జమీన్ (Sarzameen).
Dharma Productions | కరణ్ జోహార్ (Karan Johar) ధర్మా ప్రొడక్షన్ (Dharma Productions)లో 50 శాతం వాటాలను టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla) కొనుగోలు చేశారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా (Adar Poonawalla) లండన్లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.
Adar Poonawalla | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నా పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి నుంచి కొవిడ్ కేసులు పెరుగు
Covovax vaccine కోవావాక్స్ టీకాకు బూస్టర్ డోసుగా మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవావాక్స్ టీకా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్పై కూడా
Adar Poonawalla చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్�
ఈ స్కామ్కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్కు నిర్ధిష్ట వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించ�
దేశంలో మంకీపాక్స్ కేసుల నమోదు ఆందోళనల నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. దేశంలో ఈ వైరస్ కేసులు అధికమైతే..డెన్మార్క్కు బవేరియన్ నోర్డిక్ కంపెనీ తయారుచేసిన మశూచి(స్మాల
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా బూస్టర్ డోస్ పంపిణీ సైతం ప్రారంభించింది. ఇటీవల 18 సంవత్సరాలు దాటిన అందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు అన
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసుగా వ్యవహరించే బూస్టర్ డోసు దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. స�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపుతున్నది. దీంతో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏండ్ల�
న్యూఢిల్లీ : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్ పునావాలా వెల్లడ�