Covovax Vaccine | Adar Poonawalla | కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు
Covid Booster Dose | ప్రస్తుతం దేశంలో కొవిడ్ టీకా ముమ్మరంగా సాగుతున్నది. గురువారం దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ 100 కోట్ల మార్క్ను దాటింది. ఈ సందర్భంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: పుణెలోని సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా ( Adar Poonawalla ) ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిశారు. సీరం సంస్థ కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క�
ముంబై: నటాషా పూనావాలా తెలుసు కదా. సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా భార్య ఆమె. క్యూటీ నటాషాకు వెరైటీ వెరైటీ బ్యాగ్లు అంటే ఇష్టం. వాటి కోసం ఆమె ఎంతైనా ఖర్చు చేస్తుంది. హ్యాండ్బ్యాగ్స్ ఎంత ధర ఉన్నా.. అది త
పుణె: భారత్లోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సీరం సంస్థ సీఈవో ఆధార్ పూణావాలా తన మద్దతు పలికారు. ఆరోగ్యం, గౌరవం అనేవి ప్రాథమిక మానవ హక్కులని , అదే తాను విశ్వసిస్తున్నట్లు పూణావాలా తెలిపారు. �
న్యూఢిల్లీ: కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ టీకాకు ఇంకా యురోపియన్ యూనియన్ నుంచి అనుమతి దక్కలేదు. దీనిపై ఇవాళ సీరం సంస్థ ఆదార్ పూనావాలా రియాక్�
న్యూఢిల్లీ: ఇండియన్ వ్యాక్సిన్ అయితే ఏంటి.. విదేశీ అయితే ఏంటి.. అందరికీ ఒకే రకమైన రక్షణ కల్పించాల్సిందే అని అదర్ పూనావాలాకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి�
ముంబై: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ మాగ్మా ఫిన్కార్ప్ లిమిటెడ్ నూతన ఛైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదార్ పునావాలాను నియమించినట్లు సంస్థ సోమవార�
లక్నో: తాను కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీలు వృద్ధి చెందలేదంటూ యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాక్సిన్ తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ�
ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవార�
లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్కు కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండ