ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వాహనాలకు లైసెన్స్లు జారీ చేస్తూ.. వారి ద్వారా ఒక్కో లైసెన్స్కు రూ.250 నుంచి రూ.300 వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీ
మంత్రి సీతక్క దోస్త్, మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ (Sub Registrar Taslima) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం త�
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి సూపరింటెండెట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) కే జగజ్యోతి అవినీతి చిట్టా పెద్దగానే ఉన్నది. ఆమె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు వజ్ర వైడూర్యాలతోపాటు తీ�
ACB | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్�
ACB | జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్న�
మామూళ్ల కోసం పబ్ నిర్వాహకుడిని వేధించిన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోంగార్డు శ్రీహరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
Marriguda | మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల తహసీలద్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డికి చెందిన హైదరాబాద్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు �
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడి సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ అధికారితో పాటు ఆయనకు సహకరించ