ఫార్ములా ఈ-కార్ రేస్కు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే.. ఏపీ, తెలంగాణలో మోహరించిన ఏసీబీ అధికారులు మంగళవారం గ్రీన్ కో, అనుబంధ సంస్థల్లో సోదాలు చేపట్టారు.
మాదాపూర్లోని గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ (ACB) సోదాలు నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీల�
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ACB raids | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.
ACB raids | నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో(Nirmal Municipal Office) బుధవారం ఏసీబీ అధికారులు దాడులు (ACB raids)నిర్వహించారు. 15వేల రూపాయల లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ పట్టుపడ్డాడు.
ACB | కొత్తగూడెం కలెక్టర్లో బుధవారం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రిప్ ఇరిగేషన్కు అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా జిల్లా హార్టికల్చర్ అధికారిని అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టు�
రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వామివారికి ఆదాయాన్ని గడించే నాలుగు శాఖలే టార్గెట్గా చేసుకొని కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలతో సోదాలు చేడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు (ACB Raids) రెండో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో ఆకస్మికంగా దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధ�
Spoorthy Reddy | నల్లా కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మేనేజర్ను పట్టుకున్నారు.
రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రభుత్వ యంత్రంగం ప్రభుత్వ హాస్టళ్ల (Govt Hostel