బిల్లు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్ మున్సిపాలిటీలో రూ.4 లక్షలతో చేపట్టిన వాటర్ పైపులైన్
మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు.
పోలీసుశాఖకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లి శివారు మామిడి తోట లో గత నెలలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.23 వేల నగ�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్కుమార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల
ఘట్కేసర్ మున్సిపాలిటీ ఇన్చార్జి ఏఈ రాజశేఖర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల జరిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు.