టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున స
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసు�
ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో అధికారి, సిబ్బంది రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికార�
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ (CID) డీఎస్పీ నేతృత్వంలోని 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో విచార
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా ప�
Chandrababu | నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్)లో ఉంచాలన్
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్లో ఉంచాలని ఏసీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్�