ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
అమరావతి: దుబాయ్ లోని పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. డీపీ వరల్డ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యటించా
అమరావతి: వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది.
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఒక ప్రవాసీ మహిళకు అదృష్టం కలిసొచ్చింది. ఆమె కొనుగోలు చేసిన లాటరీ నెంబరుకు ‘బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా’ తగిలింది. దీంతో ఆమె ఏకంగా రూ.44.75 కోట్లు గెలుచుకుంది. కేరళకు చెందిన లీ�
Arun Kumar M Nair | ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ 6 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ అతనికి వైద్యులు
అబుదాబి: తమ దేశాన్ని టార్గెట్ చేస్తూ హౌతీ ఉగ్ర మూకలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల అబుదాబి ఇంధన కేంద్రంపై యెమెన్ రెబల�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. సోమ�
అబుదాబి: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కరోనా వైరస్ బారినపడ్డాడు. అబుదాబి వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొని స్వదేశం స్పెయిన్కు చేరుకున్నాక అతడికి పాజిటివ్ నిర్ధారణ అయింది. స్పెయిన్లో�
అబుదాబి: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లతోసహా నలుగురు మరణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఈ ఘటన జరిగింది. ఎమిరేట్స్ పోలీస్కు చెందిన ఎయిర్ అంబులెన్స్ హెలీకాప్టర్
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�