Gold | శానిటరీ ప్యాడ్లో అక్రమంగా బంగారం తరలిస్తూ ఓ మహిళా ప్రయాణికురాలు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి 73 తులాల బంగారం స్వాధీ�
T10 League : అబూదాబీ వేదికగా జరిగే టీ10 లీగ్(T10 League) ఎంత ఫేమసో తెలిసిందే. ఈ లీగ్లో అవినీతి జరిగినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా గుర్తించింది. రెండేళ్ల క్రితం ఈ లీగ్లో కరప్షన్కు పాల్పడిన ఎనిమి�
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా) వేడుకలు అబుదాబీలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు పెండ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది.
IIFA Rocks 2023 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 (International Indian Film Academy Awards 2023) వేడుక యూఏఈ (UAE) రాజధాని అబుదాబి (Abu Dhabi)లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు (Bollywood Stars) పాల్గొన్నారు.
అబుదాబీ నుంచి కాలికట్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వల్ల ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదాబీ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అబుదాబి, జూలై 26: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో యూఏఈలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. 27 ఏండ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొన్నది. ఫుజైరా నగరంలోని పోర్టు ఏర�
అబుదాబి : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA-2022) వేడుకలు వాయిదాపడ్డాయి. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఐఫా వేడుకలు ఈ నెల 18
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
అమరావతి: దుబాయ్ లోని పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. డీపీ వరల్డ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యటించా
అమరావతి: వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది.
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఒక ప్రవాసీ మహిళకు అదృష్టం కలిసొచ్చింది. ఆమె కొనుగోలు చేసిన లాటరీ నెంబరుకు ‘బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా’ తగిలింది. దీంతో ఆమె ఏకంగా రూ.44.75 కోట్లు గెలుచుకుంది. కేరళకు చెందిన లీ�