Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాండ్ల పేరుతో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు �
Abhishek Singhvi | గవర్నర్ పదవిని రద్దు చేయాలని లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడని వ్యక్తిని ఏకాభిప్రాయంతో నియమించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. ముఖ్యమంత్రికి సవాల్గా లేదా బెదిరింపుగా మారితే
రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠా
తెలంగాణ వ్యతిరేకి అయిన అభిషేక్ సింఘ్వీకి రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. క�
తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాని�
సహేతుకమైన ఆధారాలు లేకుండానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని, అనుమానితురాలిగా కూడా లేని వ్యక్తిని ఏకంగా నిందితురాలిగా మార్చారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం కే
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్న
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. కింది కోర్టు ఆదేశాల్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని, కోర్టు వేసవి సెలవులు ముగిసిన తర్వాతే తుది తీ�