ISRo Awareness | చందూర్ మండల కేంద్రంలో శ్రీ సాయి విద్యాలయం ఉన్నత పాఠశాలలో ఏరోనాటికల్ డైరెక్టర్ డోసైటీ అఫ్ ఇండియా డాక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అనువాదం థాంక్లెస్ వర్క్ అంటారు కానీ, ఇది నిజం కాదు. ఇతర భాషల సాహిత్యం మన కళ్ల లోగిళ్లలో కుప్పపోసే కళ! సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ వంటి విశ్వ భాషలను మన దోసిళ్లలో పోసే కళ! అనువాదకులు వాళ్ల మనసును అదిమిపెట్ట�
APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�
Vajpayee | రాష్ట్రపతి పదవిని చేపట్టాలని అత్యంత సన్నిహితులు ఇచ్చిన సలహాను మాజీ ప్రధాన మంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి తిరస్కరించారని ఆయన వద్ద మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్ టాండన్ తెలిపారు.
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనా�
Minister Jagadish Reddy | భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కలాం స్ఫూర్తిగా అందరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
జనగామ : పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిదర్శనం అబ్దుల్ కలామే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు
మహాత్మా గాంధీతో పాటుగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ �
ప్రారంభించిన మంత్రి కేటీఆర్ పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి అందుబాటులోకి వచ్చిన ఒవైసీ-మిధానీ జంక్షన్ ఫ్లైఓవర్ హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధి హైదరాబాద్ సిటీబ్యూ
కోదాడటౌన్, డిసెంబర్ 12 : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని గాంధీప�
రవీంద్రభారతి : భారతరత్న, దివంగత మాజీ రాష్ట్రపతి డా.ఎపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ �
Abdul Kalam | మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా