‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
బ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా పార�
‘ఉత్తం ఖేత్- మధ్యం వ్యాపార్- అధం నౌకర్' అనేది భారతీయ జీవన విధానంలో నానుడి. కానీ ప్రస్తుత సార్వత్రిక జీవన విధానంలో ఇది తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం ఏమంటే భారతీయ భావాలకు తగ్గట్�
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయ
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�
తెలంగాణ కోసం నాడు ఒక్కడిగా కేసీఆర్ ముందుకు నడిచినపుడు ఎన్నో అనుమానాలు, అపోహలు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న వివక్ష.. తొక్కిపెట్టిన అభివృద్ధి, ఆగమైన సాగు, వలసపోతున్న బత�
‘రైతులు బాగుపడాలి. నిరంతర కరెంటు రావాలి. పనికిమాలిన ట్రిబ్యునళ్లు పోవాలి. ఏడాదిలో నీళ్ల పంపకాలు జరగాలి. మన దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. అంటే దమ్మున్న ప్రభుత్వం రావాలి’ అని ముఖ్యమంత్రి క�
బీఆర్ఎస్కు ఆ విధమైన స్పందనలు రావటానికి కీలకం ఏమిటన్నది రహస్యం కాదు. ఇక్కడ ఇంతకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ఇక బీఆర్ఎస్ రూపంలో దేశం కోసం ఏమి చేయగలదన్న ఆశాభావాలే అందుకు కారణం.
దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�